వైసీపీ హయాంలో అమ‌రావ‌తికి తీర‌ని న‌ష్టం

78பார்த்தது
వైసీపీ ప్ర‌భుత్వం మూడు ముక్క‌లాట‌లో అమ‌రావ‌తికి తీర‌ని న‌ష్టం చేకూర్చిందని మంత్రి నారాయణ అన్నారు. బుధవారం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించిన అనంతరం వెలగపూడిలో విలేకరులతో మాట్లాడారు. గ‌త ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో ఎలాంటి ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ద‌ట్ట‌మైన అడ‌విని త‌ల‌పించేలా ఏపుగా పెరిగిపోయన్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌రావ‌తి నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుందన్నారు.

தொடர்புடைய செய்தி