ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలి

69பார்த்தது
ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలి
ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణి లాల్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక సమస్యపై జరుగుతున్న ధర్నాలో భాగంగా శుక్రవారం రేపల్లె తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా నిర్వహించి తహసిల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. అనంతరం మణి లాల్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி