హత్యకు గురైన భూషయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

83பார்த்தது
హత్యకు గురైన భూషయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
నగరం మండలం దాసరిపాలెం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన నున్న భూషయ్య కుటుంబ సభ్యులను మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మంగళవారం పరామర్శించారు. భూషయ్య హత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భూషయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మోపిదేవి వెంట నగరం ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, నిజాంపట్నం మాజీ ఎంపీపీ ప్రసాదం వాసుదేవ ఉన్నారు.

தொடர்புடைய செய்தி