కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేయడాన్ని ఖండించిన సిపిఎం నాయకులు

52பார்த்தது
రేపల్లె రూరల్ మండలం సింగుపాలెం దళితవాడలో కమ్యూనిటీ హాలు సామాజిక నేపథ్యంలో గ్రామ పెద్దలకు అప్పగించాలని సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్ కోరారు. దళిత వాడలో ఉన్న కమ్యూనిటీహాలుకు పంచాయతీ అధికారులు తాళాలు వేయటాన్ని నిరసిస్తూ మంగళవారం రేపల్లె మండల ఈఓపిఆర్డి మల్లికార్జునరావుకు, తాసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రాలు అందజేశారు. కమ్యూనిటీ హాల్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி