విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

81பார்த்தது
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చెరుకుపల్లి మండలంలో జరిగింది. చెరుకుపల్లి లోని కస్తూరి వారి పేటకు చెందిన ఎన్నూరు సాయి మణికంఠ (22) స్మశాన వాటిక దగ్గర కరెంటు వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో చూడకుండా వెళ్లి విద్యుత్ వైర్లను తాకటంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. చాలా కాలంగా విద్యుత్ వైర్లు గురించి చెబుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

தொடர்புடைய செய்தி