ప్రత్తిపాడు: త్రాగు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తా

84பார்த்தது
ప్రత్తిపాడు నియోజకవర్గంలో త్రాగు, సాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని కేంద్ర కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం కాకుమానులో కూటమి శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కాలువల పూడికి తీత సమస్యను పరిష్కరించి సాగునీరు అందించటమే కాక ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி