రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగికి తీవ్ర గాయాలు

53பார்த்தது
రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగికి తీవ్ర గాయాలు
ప్రత్తిపాడు నియోజకవర్గo పరిధిలోని పర్చూరు ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదంలో బ్యాంకు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ఆదివారం బాపట్ల మండలం నరసాయపాలెంకి చెందిన బ్యాంకు ఉద్యోగి జయరావు గుంటూరులో పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ప్రతిపాడు పరిధిలో పర్చూరు రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

தொடர்புடைய செய்தி