ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: కమిషనర్ రమేష్ బాబు

83பார்த்தது
ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వీధి వ్యాపారులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హెచ్చరించారు. బుధవారం పట్టణంలో ఆయన పర్యటించారు. తోపుడు బండ్లు, చిరువ్యాపారులు కేటాయించిన ప్రాంతాలలోనే వ్యాపారం చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி