మాజీ మంత్రి దేవినేనిని కలిసిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల

75பார்த்தது
మాజీ మంత్రి దేవినేనిని కలిసిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పొన్నూరు నియోజకవర్గo శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మంగళవారం విజయవాడ గొల్లపూడి లోని మాజీ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయాలు , సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు పొన్నూరు తెదేపా కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி