జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య

51பார்த்தது
జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య
గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కిలారి రోశయ్యను సాధరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా కిలారి రోశయ్య పవన్ కళ్యాణ్ కు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

தொடர்புடைய செய்தி