లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తాం: కమిషనర్

64பார்த்தது
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సారథ్యంలో అధికారులు కృషి చేస్తామని పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అన్నారు. శనివారం టిట్కో గృహాల వద్ద ఏర్పాటుచేసిన 'మన ఇల్లు మన గౌరవం' గ్రామ సభలో మాట్లాడారు. అమృత పథకం లబ్ధిదారులు మార్చి 31 లోగా గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. కూటమి శ్రేణులు కార్యక్రమంలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி