ప్రజా సంక్షేమ దిశగా 100 రోజుల పాలన: కమిషనర్ రమేష్ బాబు

65பார்த்தது
ప్రజా సంక్షేమ దిశగా 100 రోజుల పాలన: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పట్టణం20, 21వ వార్డుల్లో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ 100 రోజుల పాలనలో పట్టణంలో సంక్షేమ పథకాలు జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫైరోజ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఓటమి శ్రేణులతో పాటు సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி