రాష్ట్ర వ్యవసాయ బృందం పరిశీలన

77பார்த்தது
రాష్ట్ర వ్యవసాయ బృందం పరిశీలన
పెదకూరపాడులో ప్రత్తి పంట వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ బృందం సభ్యులు సోమవారం పరిశీలించారు. క్షేత్రాలలో నేలలో నీరు ఇంకిపోయే శక్తి, మొక్కలో వ్యాధి నిరోధక శక్తి, పురుగు తెగుళ్ల బెడద భూమిలో వానపాములు పరీక్షలు నిర్వహించారు. ఈ బృంద సభ్యులు రవిచంద్ర, అమూల్య, ఐ సి ఆర్ పి లు మహబూబ్బి, ఇంకా పలువురు బృంద సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி