అమరావతి: న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు

67பார்த்தது
నదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సన్నీని వెతికేందుకు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించాలని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. 36 గంటలు గడుస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నిలిచినట్లు ఉండి గాలింపు చర్యలు చేపట్టకపోవడంతో వారి బంధువులు మండిపడ్డారు. సన్నీ ఫొటోలతో గురువారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సహాయ బృందాలు వచ్చి తమ చేపట్టాలని ధర్నా చేపట్టారు.

தொடர்புடைய செய்தி