పర్చూరు: మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఏలూరి

70பார்த்தது
పర్చూరు: మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఏలూరి
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి చంద్రశేఖర్ ను విజయవాడలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం కలిశారు. మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలోని సమస్యలను సాంబశివరావు మంత్రికి వివరించారు. గ్రామీణ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி