పర్యాటక చైర్మన్ ను కలిసిన పర్చూరు ఎమ్మెల్యే

59பார்த்தது
పర్యాటక చైర్మన్ ను కలిసిన పర్చూరు ఎమ్మెల్యే
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ గా నూకసాని బాలాజీ శనివారం విజయవాడలో బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం లేని మనిషి, ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి బాలాజీ అని సాంబశివరావు కొనియాడారు. బాలాజీ హయాంలో పర్యాటకం మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி