పారిశుద్ధ్యం పై పరిశీలించిన ఎమ్మెల్యే

73பார்த்தது
నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పారిశుధ్యం పై మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక మల్లమ్మ సెంటర్, స్టేషన్ రోడ్, సత్తెనపల్లి రోడ్, రావిపాడు నుండి ప్రధాన రహదారులు వెంబడి పారిశుద్ధ్యన్ని పరిశీలించారు. మురికి నీరు చెత్తాచెదార్థం పేరుకుపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. కాలినడకన పలు సచివాలయాలకి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. వారి విధులు విధుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி