పల్నాడులో 129 మద్యం దుకాణాలకు 1677 దరఖాస్తులు

72பார்த்தது
ఆన్లైన్, ఆఫ్ లైన్లో రాష్ట్రంలో ఎక్కడికైనా నూతన మద్యం పాలసీ టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం నరసరావుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో 129 మద్యం దుకాణాలకుగాను 1677 దరఖాస్తులు నమోదు అయ్యాయి అని తెలిపారు.

தொடர்புடைய செய்தி