మంగళగిరి: మిషన్ లో పడి మహిళా ఉద్యోగి మృతి

82பார்த்தது
మంగళగిరి: మిషన్ లో పడి  మహిళా ఉద్యోగి మృతి
మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఫుడ్ నాణ్యతను పరిశీలించే ఉద్యోగి సుప్రియ(20) యంత్రంలో పడి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ ఫుడ్ తయారు చేసే సంస్థలో కృష్ణాజిల్లా నందివాడ మండలం పుట్టగుంటకి చెందిన సుప్రియ నాణ్యతను పరిశీలించే ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోస్టర్ మిషన్ ఆగిపోగా ఆమె అందులో చేయిపెట్టి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా యంత్రంలోకి లాగివేయడంతో మృతి చెందారు.

தொடர்புடைய செய்தி