మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గా వేమారెడ్డి

59பார்த்தது
మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గా వేమారెడ్డి
వైసీపీలో పలువురుకి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం పదవులను కేటాయించారు. అందులో బాగంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకరరెడ్డి (వేమారెడ్డి)ని నియమించారు. వేమారెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ మంగళగిరి సీటును ఆశించి పొందలేక పోయారు. ఈ మేరకు ఆయనకు ఈ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி