మంగళగిరి: విలువలు, మానవత్వంతో వ్యాపార నిర్మాణం: మంత్రి లోకేష్

50பார்த்தது
మంగళగిరి: విలువలు, మానవత్వంతో వ్యాపార నిర్మాణం: మంత్రి లోకేష్
విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని మంత్రి లోకేశ్ అన్నారు. గురువారం రతన్ టాటా మరణ వార్త విన్న లోకేష్ ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ నిజాయితీని, నిస్వార్ధత్వాన్ని టాటా బ్రాండ్ గా చేసిన రతన్ టాటాకి మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు.

தொடர்புடைய செய்தி