మాచర్లలో వైసిపి షాక్.. టిడిపిలో 60 కుటుంబాలు చేరిక

69பார்த்தது
మాచర్లలో వైసిపి షాక్.. టిడిపిలో 60 కుటుంబాలు చేరిక
గ్రామాల అభివృద్ధికి ప్రశాంత వాతావరణ కి ప్రజలు సహకరించాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కోరారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని కొత్త పుల్లారెడ్డి గూడెంకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు చెందిన 60 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி