రైతు కోసమే 'పొలం పిలుస్తోంది': ఎమ్మెల్యే

576பார்த்தது
రైతు ప్రయోజనాల కోసమే 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామ శివారులో చిరుమామిళ్ల సుబ్బయ్య పొలంలో పొలం పిలుస్తుంది పోస్టర్ ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி