మాచర్ల: ఓటు నమోదు చేసుకోండి: వేణు గోపాల్

52பார்த்தது
మాచర్ల: ఓటు నమోదు చేసుకోండి: వేణు గోపాల్
కృష్ణా, గుంటూరు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లగడపాటి వేణుగోపాల్ మాచర్లలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. 2025 మార్చిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మేనిఫెస్టో పోస్టర్ను విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி