మాచర్లలో "మీకు తెలుసా" కార్యక్రమం

66பார்த்தது
మాచర్లలో "మీకు తెలుసా" కార్యక్రమం
పల్నాడు జిల్లా మాచర్లలో గురువారం హెచ్ఐవి మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల గురించి న్యాకో మరియు చైల్డ్ ఫండ్ ఇండియా నేతృత్వంలో "మీకు తెలుసా" కార్యక్రమాన్ని గవర్నమెంట్ కాలేజీ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సూపర్వైజర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఐవి, టిబి ఎలా వస్తుందో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రోజా రాణి, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி