పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

59பார்த்தது
పిడుగురాళ్ల మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి. శ్రీధర్ కి సంబంధిత సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. పెండింగ్ హెల్త్ అలవెన్స్, విజయవాడ వరద ప్రాంతంలో పనిచేసిన కార్మికులకు అదనపు జీతం, చనిపోయిన కార్మికులకు పరిహారం, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி