పల్నాడు: కామ్రేడ్ బరిసె కోటయ్యకు ప్రజా సంఘాలు నివాళి

81பார்த்தது
పల్నాడు: కామ్రేడ్ బరిసె కోటయ్యకు ప్రజా సంఘాలు నివాళి
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగోప్పల గ్రామానికి చెందిన ప్రజా నాయకుడు కామ్రేడ్ బరిసె కోటయ్య(80) సోమవారం అనారోగంతో తన స్వగ్రామంలో మృతి చెందాడు.ఆఖరి వరకు ప్రజా సమస్యలతో పోరాడి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్న కామ్రేడ్ కోటయ్య మృతి వార్త తెలుసుకున్న ప్రజాసంఘాల నాయకులు ఆయనకు సంతాపం ప్రకటించారు.కోటయ్య అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி