వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం

79பார்த்தது
వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం
పల్నాడు జిల్లా దాచేపల్లికు చెందిన రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండు 5 లక్షలు విరాళం ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపుమేరకు శనివారం విరాళం అందజేసినట్లు వరలక్ష్మి తెలిపారు. విజయవాడ కలెక్టర్ ఆఫీసులో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కు విరాళం చెక్కును అందజేసినట్లు ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி