లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సద్వినియోగం చేసుకోండి: గుంటూరు ఎస్పీ

70பார்த்தது
గుంటూరు జిల్లాలో ఎల్. హెచ్. ఎం. ఎస్. (LHMS) సౌకర్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. మంగళవారం గుంటూరులో ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్తుంది అని ఈ ఎల్. హెచ్. ఎం. ఎస్. మొబైల్ యాప్ అందరూ వినియోగించుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల పరిధిలో ఎల్. హెచ్. ఎం. ఎస్ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

தொடர்புடைய செய்தி