నల్లపాడు: దేవస్థానం వద్ద మృతదేహం లభ్యం

76பார்த்தது
నల్లపాడు: దేవస్థానం వద్ద మృతదేహం లభ్యం
నల్లపాడు స్టేషన్ పరిధిలోని గోరంట్ల పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతిచెందిన వ్యక్తి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహాన్ని జీజీహెచ్ లోని మార్చూరీకి తరలించామని, ఆచూకీ తెలిసిన వారు నల్లపాడు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி