గుంటూరు: కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ కావటి

69பார்த்தது
గుంటూరు: కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ కావటి
103వ శ్రీమద్దేవి నవరాత్రుల మహోత్సవాలని పురస్కరించుకొని గుంటూరు ఆర్. అగ్రహారంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని మేయర్ కావటి మనోహర్ నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీ మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి కావటి ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. చివరిగా ఉత్సవ కమిటీ సభ్యులు కావటిని ప్రత్యేకంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி