జనసైనికుల తొమ్మిది రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం

73பார்த்தது
తిరుమల లడ్డూలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ పదకొండు రోజుల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది రోజుల దీక్ష నూట ఎనిమిది మందితో శ్రీకారం చుట్టారు. జనసైనికులతో పాటు గుంటూరు టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, నాయకులు హాజరయ్యారు. ఇప్పటికైనా జగన్ తప్పు ఒప్పుకొని క్షమించమని వెంకటేశ్వర స్వామిని అడగాలని జనసేన, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி