గుంటూరు: కూతురే కొడుకై కర్మకాండ చేసింది

69பார்த்தது
గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన ఓయువతి తన తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పిడుగురాళ్ల విద్యుత్ కార్యాలయంలో ఏడీఈ గా పనిచేస్తున్న బాజ్జి మరణించారు. అయితే అతనికి ముగ్గురు కుమార్తెలు కర్మకాండలు నిర్వహించేందుకు కొడుకు లేకపోవడంతో పెద్ద కుమార్తె జాహ్నవి శనివారం తండ్రి కర్మకాండ నిర్వహించి తలకొరివి పెట్టింది. దీంతో అది చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు.

தொடர்புடைய செய்தி