ముగిసిన కబడ్డీ లీగ్ పోటీలు

67பார்த்தது
ముగిసిన కబడ్డీ లీగ్ పోటీలు
మంగళగిరిలో జరుగుతున్న కబడ్డీ లీగ్ పోటీలుశనివారం రాత్రి విజయవంతంగా ముగిశాయి. పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి 336 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పురుషుల విభాగం ఫైనల్ మ్యాచ్లో కృష్ణా జట్టుపై తూర్పుగోదావరి జట్టు 15-18 తేడాతో గెలుపొందింది. ద్వితీయ స్థానంను కృష్ణా, తృతీయ స్థానంను గుంటూరు జట్లు కైవసం చేసుకున్నాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.

தொடர்புடைய செய்தி