ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులకు అండగా ఉంటాం: కిరణ్

77பார்த்தது
ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులకు అండగా ఉంటాం: కిరణ్
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఎంఎనీ శ్రీనివాసరావు ఈ నెల 15వ తేదీన మృతిచెందాడు. మట్టి ఖర్చుల కోసం ఆ కుటుంబానికి
రూ. 25వేలను అందచేసినట్లు గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. ఆ కుటుంబానికి ఆసుపత్రి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనజర్ మురళి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி