వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి: పెమ్మసాని

57பார்த்தது
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలి: పెమ్మసాని
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం గుంటూరులో ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లాలో ప్రతి మండలంలో మూడు డ్రోన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో ఏం చేయబోతున్నారనే అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సీడింగ్ కౌటింగ్, ఫెర్టిలైజింగ్ జరగాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி