గుంటూరు జిల్లాలోని వీఏఏలకు పదోన్నతి

62பார்த்தது
గుంటూరు జిల్లాలోని వీఏఏలకు పదోన్నతి
గుంటూరు జిల్లాలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న వీఏఏ(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్)లు పలువురికి ఏఈవో(వ్యవసాయ విస్తరణ అధికారి)గా పదోన్నతులు కల్పిస్తూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికి వీఏఏ నుంచి ఏఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி