జీఎంసీ కమిషనర్ ను కలిసిన అధికారులు

85பார்த்தது
జీఎంసీ కమిషనర్ ను కలిసిన అధికారులు
జీఎంసీ అదనపు కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నడి. శ్రీనివాసరావులు శనివారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులుని కలిశారు. గుంటూరు నగరాభివృద్ధిలో అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ కృషి చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ నూతన అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி