పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలి: జిల్లా కలెక్టర్

83பார்த்தது
పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలి: జిల్లా కలెక్టర్
అక్టోబర్ 1వ తేదీన జిల్లాలో పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ, కార్యక్రమం గురించి డిఆర్డిఏ పిడి, డిపిఓ, మండల ప్రత్యేక అధికారులు తదితరులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி