గుంటూరు: మల్లయ్య లింగం కు సీపీఐ శ్రేణుల నివాళి

61பார்த்தது
గుంటూరు: మల్లయ్య లింగం కు సీపీఐ శ్రేణుల నివాళి
గుంటూరు కాకానిరోడ్డులోని మల్లయ్య లింగం స్థూపం వద్ద గురువారం మల్లయ్య లింగం 52వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నాయకుడు, ఉత్తమ కమ్యూనిస్ట్ మల్లయ్య లింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ మూర్తి, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி