జీఎంసీ ఉద్యోగులకు విధులు అప్పగింత: గుంటూరు కమిషనర్

84பார்த்தது
జీఎంసీ ఉద్యోగులకు విధులు అప్పగింత: గుంటూరు కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులకు వార్డుల వారీగా విధులు కేటాయించడం జరిగిందని మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థలో కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీలలో గుంటూరు నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగంలో కొందరు అధికారులు బదిలీలో రావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వారికి విధులు అప్పగించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி