బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

52பார்த்தது
బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎంపీ, ఎమ్మెల్యే
వినుకొండ నియోజకవర్గంలోని అందుగుల కొత్తపాలెం నూజెండ్ల మండలం నాగిరెడ్డిపల్లి మధ్య నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. శుక్రవారం శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ. గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూటమి నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி