మందు తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

71பார்த்தது
కొరిశపాడు మెదరమెట్ల గ్రామంలో మంగళవారం రాత్రి రూరల్ సర్కిల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్సై మహమ్మద్ రఫీ లు వాహనాలు తనిఖీ చేపట్టారు. ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. సెల్ ఫోను మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి సీఐ మల్లికార్జునరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. మందు తాగి వాహనాలు నడిపితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி