జాషువా ఆశయాలను పూర్తిగా తీసుకోవాలి

74பார்த்தது
జాషువా ఆశయాలను పూర్తిగా తీసుకోవాలి
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో శనివారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుర్రం జాషువా 149 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల వివక్షత పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాషువా తన రచనల ద్వారా కుల వివక్షత పై పోరాటం చేశాడని అన్నారు. జాషువా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி