బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి: జెసి భార్గవ్ తేజ్

62பார்த்தது
పెదనందిపాడులో బుధవారం నూతన కేంద్ర సహకార బ్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు సకాలంలో పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని బ్యాంకు సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకుడు నర్రా బాలకృష్ణ, బ్యాంకు సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி