కాలువలో పూడికతీత పనులు పరిశీలించిన కమిషనర్ రమేష్ బాబు

67பார்த்தது
కాలువలో పూడికతీత పనులు పరిశీలించిన కమిషనర్ రమేష్ బాబు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 2, 21వ వార్డుల్లో బుధవారం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పర్యటించారు. ఇటీవల వర్షాలకు కాలువల్లో వ్యర్ధాలు పేరుకొని నీరు పారుదలకు ఆటంకంగా ఉండటంతో సిబ్బంది పూడికతీత పనులకు ప్రారంభించారు. టిట్కో గృహ సముదాయాన్ని సందర్శించి నూరు శాతం శానిటేషన్ పనులు చేపట్టాలని కమిషనర్ ఇబ్బందికి సూచించారు. మున్సిపల్ సిబ్బందితోపాటు సచివాలయ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி