జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన వి. జ్యోతిబసు

57பார்த்தது
జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన వి. జ్యోతిబసు
గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓగా వి. జ్యోతిబసు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ హెనీ క్రిస్టినా, పలువురు ఉద్యోగులు నూతన సీఈఓను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకశ్రద్ధ పెడతామని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி