ఈనెల 27న గుంటూర్ లో జాబ్ మేళా

65பார்த்தது
ఈనెల 27న గుంటూర్ లో జాబ్ మేళా
ఈనెల 27న గుంటూరు నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రణయ్ మంగళవారం పేర్కొన్నారు. పయనీర్ ఆటోమోటివ్స్, కేఎల్ గ్రూపు అమెజాన్ వేర్ హౌస్, వేటూ న్యూస్, మాస్టర్ మైండ్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18-35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు.

தொடர்புடைய செய்தி