వరద బాధితులకు అందాల్సిన ఆహారం నేలపాలు (వీడియో)

82பார்த்தது
ఏపీలో వరదల కారణంగా చాలా మంది ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వరద బాధితులకు సాయం అందించడంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గన్నవరంలో 30 వేల మందికి సరిపడా ఆహారం చెత్త కుప్పల్లో దర్శనమిచ్చింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. అధికారులు మారడం లేదని వారు వాపోతున్నారు.