అమరావతిలో డ్రోన్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో: సీఎం చంద్రబాబు

77பார்த்தது
దేశంలోనే అతి పెద్ద డ్రోన్ సమ్మిట్‌ అండ్ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో 5,500 డ్రోన్‌లతో కూడిన అద్భుతమైన డ్రోన్ షో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. డ్రోన్ టెక్, ఇన్నోవేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఈవెంట్ ఒక ముఖ్యమైన అడుగు అని చంద్రబాబు అన్నారు. 'ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాను.. అక్కడ ద్రోణ ఆచార్యులందరినీ కలుస్తాను' అంటూ చంద్రబాబు వీడియో పోస్టు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி